3, నవంబర్ 2011, గురువారం

అగ్ర సింహాసనం వేసేది.

తెరమీద మీసం మెలిపెట్టేసి
నిజ జీవితం లో
మీడియా తో లౌక్యంగా మాట్టాడ్డం
పౌరుషం కాదు
తెలుగు వాడిని కించ పరిచి మాట్టాడితే
పళ్ళు రాల గొడతాననడం
పౌరషం అంటే
అందుకే తానా లాంటి సంఘాలు
ఈ తెలుగు సింహానికి
ఆహ్వానితుల జాబితాలో
అగ్ర సింహాసనం వేసేది.

2 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

బాలయ్యమీద మీకున్న కమ్మటి అభిమానం బాగానేఉందిగానీ, మరి మీ సింహానికి అంత పౌరుషం ఉంటే, బెల్లంకొండపై కాల్పులు జరిపి, పిచ్చిలో అలా చేశానని చెప్పుకోవడమెందుకు?

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు చెప్పారు...

నా కెందుకో ఇది పౌరుషం కన్నా నోటి దూల అనిపిస్తుంది.
అయ్యా అగ్నాతా, బాలయ్యని పొగిడిన వాళ్లందరూ కమ్మటి అభిమానులేనా?