23, ఫిబ్రవరి 2011, బుధవారం

హైదరాబాదు అందరిదీ, ఎవరి అబ్బ సొమ్మూ కాదు.

హైదరాబాదు అందరిదీ, ఎవరి అబ్బ సొమ్మూ కాదు.
హైరరాబాద్ ఎవరిది అన్న వాదనకి చరిత్ర నుండి సాక్ష్యాలు
===============================
హైదరాబాదు కట్టి 400 ఏళ్ళు దాటింది అంటే సుమారు 1600 లలో
1600-1788 వరకూ నిజాం పాలన లో ఉన్న సర్కార్ జిల్లాల (కోస్తా ఆంధ...్ర జిల్లాలు) ప్రజలు.
1600-1800 వరకూ నిజాం పాలన లో ఉన్న దత్తమండలాల (రాయలసీమ జిల్లాలు) ప్రజలు
1600-1948 వరకూ నిజాం పాలన లో ఉన్న మరట్వాడ (మహారాష్ట్ర మరట్వాడా జిల్లాల) ప్రజలు
1600-1948 వరకూ నిజాం పాలన లో ఉన్న 4 కర్నాటక జిల్లాల ప్రజలు
1600-1948 వరకూ నిజాం పాలన లో ఉన్న తెలంగాణా జిల్లాల ప్రజలు
1948-1956 వరకూ భారత హైదరాబాదు ప్రావిడెన్సు ప్రజలు
1956-2011 వరకూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలు
వీళ్ళ అందరి డబ్బులూ ఉన్నాయి
1800-1948 వరకూ హైదరాబాద్ సంస్థాన సైనిక సాయంకోసం సర్కారు (కోస్తా ఆంధ్ర జిల్లాలు), దత్తమండలం(రాయలసీమ జిల్లాలు) ప్రాంతాలని బ్రిటిష్ వాళ్లకి అమ్మగా వచ్చిన డబ్బులూ ఉన్నాయి. ఈ డబ్బు ను హైదరాబ్ అభివృద్దికి వాడారు. హైదరాబాద్ ప్రతి ఇటుకలో ప్రతి ఆంధ్రుడి ముత్తాతల దగ్గర నుండి ఈ తరం వరకు ఉన్న వాళ్ళ సొమ్ము ఉంది.

హైదరాబాదు అందరిదీ, ఎవరి అబ్బ సొమ్మూ కాదు. తెలంగాణా వాళ్ళ అబ్బ సొత్తు అసలే కాదు, హైదరాబాద్ కావాలనుకుంటే కలిసిఉండాలి లేకపోతే శుభం.

కామెంట్‌లు లేవు: